Royal inheritance of the #Kingdom #Vijayanagara
విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి...
కాని శ్రీకృష్ణ దేవరాయలు చిన్న తమ్ముడు పెనుగొండ రాజధానిగా చేసుకుని మిగిలిన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు... ఆయన చనిపోయిన తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు అల్లుడు అళియ రామరాయలు తమ్ముడు కొడుకు వెంకటపతి రాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనం అధిష్టించి పోగోట్టుకున్న హంపిని తప్ప బహమనీ సుల్తానులు పీచమణిచి ప్రతికారము తీర్చుకోవడం మాత్రమే కాదు తళ్ళికోట యుద్ధంలో పోగోట్టుకున్న రాజ్యం భాగాలను గెలుచుకొని అరవీటి వంశస్థులు మరో 125 సంవత్సరాల పాటు పరిపాలన చేసారు... విజయనగర సామ్రాజ్య అచేతనావస్థలో అంటే విజయనగర సామ్రాజ్యం బలహీనపడే సమయంలో ఉత్తుంగ తరంగం వలే అదే సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరాఠా సామ్రాజ్యం బలంగా మారుతున్న సమయంలో విజయనగర సామ్రాజ్య చివరి చక్రవర్తి అరవీటి వంశస్థులు హైందవ సామ్రాజ్య రక్షణా భాద్యతలను ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి అప్పగించారు...